ఈ ఏడాది ఖరీఫ్ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవ...
ఈ ఏడాది ఖరీఫ్ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 29:ఈ ఏడాది ఖరీఫ్ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా జరిగేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని జలవనరులు, విద్యుత్ సంస్థల అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
COMMENTS