క్రీడా వార్తలు Subscribe to క్రీడా వార్తలు
తొలి ఒన్డేలో భారత్పై పాకిస్థాన్ విజయం
బెంగళూరు: భారత్తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి డే అండ్ నైట్ ట్వంటీ-20లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన… Read more
మూడు సెంచరీల వీరుడు జడేజా…
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. దీంతో భారత స్టార్ ఆటగాళ్లైన విజయ్ హజారే, రామన్ లాంబా, లక్ష్మణ్, వాసిన్ జాఫర్, సెహ్వాగ్ల సరసన… Read more
స్లిమ్ గా ఉన్నా.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: రాశి
తన భారీ సైజును తగ్గించుకున్నానని, తనకు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని అందాల నటి రాశి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ చిత్ర నిర్మాతలు, దర్శకులకు అర్జీలు పంపుతోంది. ఈ భామ… Read more
రాజ్యసభకు రేఖ, సచిన్..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ రేఖ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం సిఫార్సు చేసింది. రేఖ 1980వ దశకంలో బాలీవుడ్లో లీడింగ్ హీరోయిన్. ఇప్పుడు ఈమె పార్లమెంటులో రాజ్యసభ మెంబరుగా… Read more
సచిన్ సెంచరీ… అభిమానులకు పండగ!!
కోట్లాది మంది క్రికెట్ ప్రపంచ ప్రియులను ఊరిస్తూ వస్తున్న తన వందో శతకాన్ని సచిన్ టెండూల్కర్ పూర్తి చేశాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా క్రికెట్ పసికూన బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ… Read more
ఆసియా కప్ క్రికెట్ లో ఫైనల్కు పాకిస్తాన్
మీర్పూర్: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీలంక పరాజయాలు కొనసాగుతుండగా, పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని ఫైనల్కు దూసుకెళ్లింది. పాక్ జోరుకు కళ్లెం వేయలేకపోయిన శ్రీలంక దారుణ పరాభవాన్ని చవిచూసింది. 61… Read more
శ్రీలంకపై 50 పరుగుల తేడాతో భారత్ విజయం
భారత్ ఆటగాళ్లు దూకుడుకి లంక సింహాలు చతికిలబడ్డాయి. భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి గురై వరుస వికెట్లను పారేసుకుని అపజయాన్ని చవిచూసింది శ్రీలంక. దీంతో 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది…. Read more
క్రికెట్కు ద్రవిడ్ గుడ్బై..!
బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో మిడియా సమావేశం నిర్వహించిన మిస్టర్ డిపెండెబుల్, గ్రెట్ వాల్ గా పేరున్న రాహుల్ ద్రవిడ్ తన క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించారు. గతంలో వన్డే, టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించిన… Read more
మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేత ‘భారత్’
పాట్నా: మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో భారతదేశం ఛాంపియన్గా నిలిచింది. పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత మహిళా జట్టు 25-19 తేడాతో ఇరాన్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇరాన్పై… Read more
భూపతి-బొపన్న జయకేతనం
దుబాయ్ ఓపెన్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాడు మహేష్ భూపతి, రోహన్ బొపన్న విజేతలుగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో వీరు పోలెండ్కు చెందిన మారిస్… Read more
Follow Me