వ్యాపారం Subscribe to వ్యాపారం
పెరిగిన రూపాయి మారకం విలువ!
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా కరెన్సీ నోటు డాలరుతో భారత కరెన్సీ నోటు రూపాయి మారకం విలువ రెండు వరాల గరిష్టస్థాయికి మంగళవారం పెరిగింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2012-13)లో మూడో రోజునే ఈ తరహా… Read more
రికార్డు స్థాయిలో పెరిగిన కార్ల అమ్మకాలు!
2012 మార్చి నెలలో టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, టయోటా, హోండా వంటి అగ్రశ్రేణి ఆటో కంపెనీలు రికార్డుస్థాయి అమ్మకాలను సాధించాయి. బడ్జెట్ తరువాత వాహన ధరలు పెరుగుతాయన్న భయంతో వినియోగదార్లు గత… Read more
లాభాలతో స్వాగతం పలికిన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. తద్వారా ఏప్రిల్ రెండో తేదీతో మొదలైన ఆర్థిక ఏడాది సెన్సెక్స్ లాభాలతో స్వాగతం పలికింది. తద్వారా సెన్సెక్స్ సూచీ ట్రేడింగ్ ముగిసే సమయానికి 74 పాయింట్లు… Read more
17వేల మార్కును తాకిన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతో 17వేల మార్కు దిగువ స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 63 పాయింట్లు పుంజుకుని 17,059 పాయింట్ల వద్ద… Read more
205 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. రోజంతా ఒడిదుడుకుల మధ్య ర్యాలీని కొనసాగించిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 205 పాయింట్లు లాభపడి, 17,257 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా… Read more
గుర్గావ్లో మారుతి డీజిల్ ఇంజన్ ప్లాంటు
అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో డీజిల్ ఇంజన్తో నడిచే కార్ల వాటాను పెంచుకునేందుకు భారీ ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. కంపెనీ గతంలో పేర్కొన్నట్లుగానే తమ వాహనాల… Read more
243 పాయింట్ల పతనంలో సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నాటి ట్రేడింగ్ పూర్తిగా నష్టాల్లో సాగి.. నష్టాల్లోనే కొనసాగింది. ఫలితంగా.. సెన్సెక్స్ సూచీ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 243 పాయింట్ల మేరకు పతనమై 17,675 వద్ద ఆగింది…. Read more
106 పాయింట్ల వృద్ధితో ముగిసిన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 106 పాయింట్ల వృద్ధితో ముగిసింది. గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ఆర్థిక సర్వే వెల్లడి కానుంది. ఈ ప్రభావం మార్కెట్… Read more
నేటి నుంచి హైదరాబాద్లో ఎయిర్షో…
హైదరాబాద్ అత్యాధునిక పౌర విమానాల ప్రదర్శనకు వేదిక అయ్యింది. బేగంపేట్ ఎయిర్పోర్టులో ‘ఇండియా ఏవిషయన్-2012′ను కేంద్ర విమానయానశాఖ మంత్రి అజిత్సింగ్ ప్రారంభిస్తారు. ఈ నెల 14న ప్రారంభమయ్యే ప్రదర్శన 18వ తేదితో ముగియనుంది. దిగ్గజ… Read more
లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభపడింది. రోజంతా పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 226 పాయింట్లు పుంజుకుని 17,814 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 70… Read more
Follow Me